Exclusive

Publication

Byline

ఆంధ్రప్రదేశ్ రౌండప్ 2025 : సానుకూల పరిణామాలు.... విషాద ఘటనలు - వీటిపై ఓ లుక్కేయండి

భారతదేశం, డిసెంబర్ 31 -- 2025 ఏడాది ముగిసి.. మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రు... Read More


అయోధ్య పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 28 -- రామ మందిర దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యకు బయల్దేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లో దర్శనం చే... Read More


ఏపీ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు - ఎప్పుడు..? ఎక్కడ తీసుకోవాలంటే...?

భారతదేశం, డిసెంబర్ 27 -- ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రీసర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. అంతేకాకుండా గతంలో ఉన్న పాసు పుస్తకాలను కూడా రద్ద... Read More


బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ - స్కాలర్ షిప్ నిధులు మంజూరు

భారతదేశం, డిసెంబర్ 27 -- వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద ... Read More


ఏపీ పెన్షన్ దారులకు అలర్ట్ - ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బుల పంపిణీ..!

భారతదేశం, డిసెంబర్ 27 -- న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక పెన్షన్లను ఒక్క రోజు ముందుగానే అందించనుంది. అంటే జనవరి 1వ తేదీన కాకుండా. డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు డబ్బు... Read More


సంక్రాంతి వేళ 'అప్కో' శుభవార్త - 40 నుంచి 60 శాతం డిస్కౌంట్లు

భారతదేశం, డిసెంబర్ 24 -- రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఆప్కో మరోసారి శుభవార్త చెప్పింది. సంబంధిత షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ తో అమ్మకాలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.స... Read More


'పల్లె వెలుగు' అయినా ఏసీ ఈవీ బస్సులే నడపాలి - సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 24 -- ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు 'పల్లెవెలుగు'కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే ... Read More


రాష్ట్రవ్యాప్తంగా 'ముస్తాబు' కార్యక్రమం - త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు

భారతదేశం, డిసెంబర్ 21 -- చిన్న చిన్న ఆలోచనలు ఒక్కో సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబ... Read More


వైఎస్ జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెస్ - పవన్, షర్మిల కూడా పోస్టులు..!

భారతదేశం, డిసెంబర్ 21 -- మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో. వైఎస్‌ జగన్‌కు ఏపీ ముఖ్యమ... Read More


ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్ - ఇదే ఫైనల్ ఛాన్స్, ఆలస్యం చేయకండి..!

భారతదేశం, డిసెంబర్ 17 -- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుపై అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు ముగిసినప్పటికీ.. తత్కాల్ స్కీమ్‌ను కింద విద్యార్థులకు ఫీజు చెల... Read More